Sat. Sep 5th, 2026

ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

     ఖమ్మం: ఎన్టీఆర్ సర్కిల్‌లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.ప్రిన్సిపాల్ రావూరి నివేదిత మాట్లాడుతూ విద్యతో పాటు…

కొత్తగూడెం -1 శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

కొత్తగూడెం1 శ్రీ చైతన్య పాఠశాల కొత్తగూడెం-1లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కల్యాణి మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, నైతికతను బోధిస్తూ మంచి…

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా పి.ఎస్.వి. ప్రసాద్ బాబు

       భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా భద్రాచలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ (ఆంగ్లం) పి.ఎస్.వి. ప్రసాద్ బాబు ఎంపికయ్యారు. దాదాపు 17 ఏళ్లుగా ప్రభుత్వ విద్యారంగంలో సేవలందిస్తున్న ఆయన వేలాది మంది విద్యార్థుల…

జిల్లా ఉత్తమ పి జి హెచ్ ఎం. ద్రౌపతి, ఎస్‌ఏ ఫిజిక్స్‌ మహంకాళి బాబురావుకు అభినందనలు

  రామవరం నేతాజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పి జి హెచ్ ఎం ఎం.ద్రౌపతి జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలిగా ఎంపిక కావడం పట్ల పాఠశాల సిబ్బంది,విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.ఆమె నాయకత్వంలో గత మూడు సంవత్సరాలుగా పదో తరగతిలో 100 శాతం…

విజిలెన్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

కొత్తగూడెం వీకేసీఎం వద్ద సీఎంపీఎఫ్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఉద్యోగులకు అవినీతి నిర్మూలన,పారదర్శకత,నిజాయితీ,నిబంధనల పాటింపుపై అవగాహన కల్పించారు.విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ అవినీతికి తావులేకుండా చూడాలని సూచించారు.సీఎంపీఎఫ్ పథకాలు,ఉద్యోగుల ప్రయోజనాలు,ప్రావిడెంట్ ఫండ్ సేవలపై వివరించారు.కార్యక్రమంలో రీజినల్ కమిషనర్లు వంశీధర్, కనకమ్మ, అసిస్టెంట్…

శ్రీనగర్ కాలనీ మాజీ ఉప సర్పంచ్, వార్డు సభ్యుడు లగడపాటి రమేష్ చంద్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన యంగ్ ఇండియన్ బ్లడ్ డోనార్స్ క్లబ్ జాతీయ అధ్యక్షులు జెబి బాలు

     లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ కాలనీ మాజీ ఉప సర్పంచ్, వార్డు సభ్యుడు లగడపాటి రమేష్ చంద్ జన్మదిన సందర్భంగా యంగ్ ఇండియన్ బ్లడ్ డోనార్స్ క్లబ్ జాతీయ అధ్యక్షులు జెబి బాలు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.సామాజిక సేవా…

అశోక్‌నగర్ కాలనీ గ్రామపంచాయతీని సందర్శించిన జిల్లా పంచాయతీ అధికారి

లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్‌నగర్ కాలనీ గ్రామపంచాయతీని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) బుధవారం సందర్శించారు. గ్రామపంచాయతీ రికార్డులను తనిఖీ చేయడంతో పాటు నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ షెడ్, పల్లె ప్రకృతి వనం, క్రీడా మైదానం, వీవో భవన నిర్మాణ పనులను పరిశీలించారు.…

సీపీఎస్ విద్రోహ దినం నిరసనలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. హాథీరామ్ నాయక్

సీపీఎస్ విద్రోహ దినం సందర్భంగా తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ పిలుపు మేరకు టేకులపల్లి మండలం బోడు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర…

పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన

                    పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు మంగళవారం ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు…

బంజారాల ఆచారాలు, సంస్కృతికి నిలయం తీజ్‌ ఉత్సవాలు: ఎమ్మెల్యే కూనంనేని..– తీజ్‌ ఉత్సవాల్లో పాల్గొన్న సాబీర్‌పాషా, మేయర్‌ గణేష్‌

  బంజారాల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్‌ ఉత్సవాలు నిలయమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బంజారా సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ జిల్లా చైర్మన్‌ బానోత్‌ వీరు నాయక్‌ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో నిర్వహిస్తున్న తీజ్‌…